పోస్ట్‌లు

ఏప్రిల్, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

వాగ్దాన భంగము'-ఆసూరి మరింగంటి వేంకట నరసింహాచార్యులు. Degree 4th sem Telugu syllabus

 పాఠ్యభాగము: 'వాగ్దాన భంగము' దేని నుండి గ్రహింపబడింది .'తాలంక నందినీ పరిణయము'లోని చతుర్ధాశ్వాసం.నుండి గ్రహింపబడింది. కవి : ఆసూరి మరింగంటి వేంకట నరసింహాచార్యులు. కాలము : క్రీ.శ. 1817-1880 ల మధ్యకాలంలో జీవించాడు. కవిగారి రచనలు . : తాలాంక నందినీ పరిణయము', 'ఇందిరాల భాగవతము (యక్షగానం) కవిగారి తండ్రి : కవి గారి తండ్రి "భావనాచార్యులు”, తన తండ్రి. మహా ప్రతిభావంతుడని, వేదాంత శాస్త్ర నిష్ణాతుడని, ఈ కవి స్వయంగా చెప్పుకున్నాడు. కవిగారి నివాసము ఈ కవి తన చరమ దశలో నల్లగొండ జిల్లా కనగల్లులో జీవించాడు. ఈయన బ్రతుకుదెరువు కోసం, వేర్వేరు ప్రాంతాల్లో నివసించాడని తెలుస్తోంది. కవిగారి జీవన విధానము : కవిగారితో పాటు ఈ వంశీయులు, తెలంగాణలో ఆచార్య పీఠం పొంది, శిష్యులతో సంచారం చేస్తూ ధార్మిక చింతనను మేల్కొల్పారు.   పాఠ్యభాగ సందర్భం :   తాలంకుడు' అంటే బలరాముడు. బలరాముని కూతురు శశిరేఖ. బలరాముని చెల్లెలు సుభద్ర. ఈమె అర్జునునికి భార్య, సుభద్రార్జునుల పుత్రుడు 'అభిమన్యుడు',' శశిరేఖా, అభిమన్యులు, మేనత్త మేనమామల బిడ్డలు. చిన్నప్పటి నుండి వారిద్దరికీ ప్రేమ చిగురించింది. తల్లిదం

నారద గానమాత్సర్యం - పింగళి సూరన degree 4 th sem Telugu

1. నారద గానమాత్సర్యం- పింగళి సూరన(కలాపూర్ణోదయం - ద్వియశ్వస్వ నుండి) . కవి పరిచయం పాఠం : 'నారద గానమాత్సర్యం'  దేని నుండి గ్రహింపబడింది. కళాపూర్ణోదయము' - ద్వియశ్వాస నుండి : కవి: 'పింగళి సూరన కాలము: 16వ శతాబ్దం. సూరన నంద్యాల పాలించిన , కృష్ణoరాజ ఆస్థానకవి.  క్రీ.శ.1532-1583 మధ్య జీవించారు. అంకితం : సూరన కళాపూర్ణోదయ కావ్యాన్ని  కృష్ణoరాజుకు అంకితం  ఇచ్చాడని తెలుస్తోంది. కవి రచనలు : సూరన 1) గరుడ పురాణం, 2) రాఘవ పాండవ్యం, 3) ప్రభావతి ప్రద్యుమ్నం, 4) కళాపూర్ణోదయం అనే ఆయన నాలుగు పుస్తకాలు రాశారు. కళాపూర్ణోదయం ప్రత్యేకత : కళాపూర్ణోదయం, ఒక కల్పిత కథ. ఈ కథ,  ఏ పురాణం లేదు .మరియు ప్రత్యేకమైన కల్పిత కథలను అమలు చేయడం వాటిని పోషించడంలో , నూతన సత్వాన్ని సూరన సాధించాడు. పాఠ్యభాగ  సందర్భం  నారద మహర్షి కృష్ణుడు  వద్దను , ఆయన రాణుల నుండి సత్యభామ, జాంబవతి మరియు రుక్మిణుల వద్దనూ,సంగీత విద్య నేర్చి పరిపూర్ణుడయ్యాడు . నారదుడు శిశ్యుడైన   మణికంధరుడు,   ద్వారకకు కృష్ణుడు వచ్చినప్పుడు నారదుని వీణను మోస్తూ, నారదుని  వెంట వెళ్లిన కలభాషిణి అనే ద్వారకా నగరంలోని వేశ్యయూ కూడా, కృష్ణుని దయతో సంగీత రహస్య