పంద్రాగస్టు పండుగన ? విషాదమా ?

 గంగాయునది. తీరం లోనూ గానది తీరమే కాదు, సనాతన ధర్మం, సంస్కృతి విక సించింది. సింధు, ముల్తాన్ వంటి ప్రదేశాలలో మన వేదాలు రాశారు. పాకిస్తాన్ హిందువు లకు కూడా పవిత్రమైనదే కానీ, దురదృష్టవశాత్తు 1947లో వాటిని మనం కోల్పోయాం. ముందుచూపు లేకపోవడం వల్లనో, ముస్లిం లీగ్ బెదిరింపు తలొగ్గడం వల్లనో, మత ప్రాతిపదికన దేశాన్ని విభజించుకున్నాం. ఈ దేశ విభజన భారత చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే మానవత్వానికి మాయని మచ్చ..


అభిప్రాయం

అఖండ భారతన్ను సమర్థిస్తూనే.

పాకిస్తాన్లో ఉన్న మైనారిటీలను పూర్తిగా వదిలివే యమని, ఆపత్కాలంలో ఆదుకుంటామని విభజన సమయంలో గాంధీ, నెహ్రూ లాంటి కాంగ్రెస్ నాయకులు వారికి హామీలు ఇచ్చా రు. అంతకుముందు ఇదే కాంగ్రెస్ నాయకు. అనేక తీర్మానాల ద్వారా అఖండ హిందు స్థాన్ విభజన జరగదని హామీ ఇచ్చారు. భారత జాతీయ కాంగ్రెస్ చారిత్రాత్మక మహా సభలు 1929 - 30లో లాహోర్లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగాయి. డిసెంబర్ 31న ఆయన మన దేశ ప్రజల చేత సంపూర్ణ స్వాతం త్ర ప్రతిజ్ఞ చేయించాడు. ఆ జాతీయ లక్ష్యం పట్ల నిబద్దతకు పావన రావీనది జలాలే సాక్షాలు. 1940లో ముస్లిం లీగ్ పాకిస్తాన్ ఏర్పాటు తీర్మానాన్ని తమ సమావేశాల్లో ఆమోదించింది. దీనికి గాంధీజీ స్పందిస్తూ ఈ ద్విజాతి సిద్ధాంతం ఒక ఆసత్యం, దేశ విభజన అన్నమాటే అబద్ధం, విభజించడం మహా ఘోరం, ఇది సహించరాని దేహ ఖండన.. దానికంటే ముందు నన్ను ఖండిం చండి అని అన్నారు. 1942 కాంగ్రెస్ అలహా బాద్ సమావేశాల్లో పండిత్ జగత్ నారాయణ ప్రతిపాదించిన అఖండ హిందూస్తాన్ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానంతో కాంగ్రెస్ ఈ దేశ ఏకత్వం పట్ల తన విశ్వాసా న్ని విభజన పట్ల వ్యతిరేకతను గట్టిగా చెప్పిం 1945లో కాంగ్రెస్ పార్టీకే చెందిన డా. రాజేంద్రప్రసాద్ జైల్లో ఉన్న రోజుల్లో ఇండి యా డివైడెడ్ అనే పుస్తకంతో పాకిస్తాన్ డిమాండ్ ను విశ్లేషించి ఏ విధంగా ఆచరణ. కాదో నిరూపించారు. కానీ 1947 హృదయాంతరాలలో నిలిచిపోయింది. దాని ని ఎవరూ చెరిపి వేయలేరు. ప్రస్తుత ఆవేశాలు చల్లారిన మీదట ఈ సమస్యలను సరియైన రీతిలో పరిష్కరించుకొని, ద్విజాతి సిద్ధాంతం అసత్యం అనే విశ్వాసంతో మళ్లీ కలుస్తామని ఏఐసీసీ విశ్వసిస్తుంది' అని రాసుకుంది.


వారికి ఉత్సవం కాదు.


కానీ దేశ విభజన ఫలితంగా 10 లక్షల మంది హిందువులు, సిక్కులు, ముస్లింలు మత మౌర్యుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు. తమ ఇళ్లను, ఊర్లను వదిలి లక్షల మంది హిందువులు శరణార్థులుగా భారత్ చేరారు. లక్షల మంది హిందువులు, సిక్కులు తరతరా లుగా ఉన్నటువంటి తమ ఇల్లు, ఆస్తులు, ఊర్లు వదలలేక అయితే ముస్లింల చేతిలో చంపబడ్డారు లేదా మతం మార్చబడ్డారు... ఇంతటి విషాదం జరుగుతుండగానే 1947 ఆగస్టు 14న పాకిస్తాన్కు స్వాతంత్రం వచ్చిం ది. దీనికి ఒక్కరోజు తర్వాత 1947 ఆగస్టు 15న భారత్ కు స్వతంత్రం వచ్చింది...


లక్షలాదిగా హిందువులు, సిక్కుల మానప్రాణాల హరించిన తర్వాత సిద్ధించిన ఈ అసంపూర్ణ స్వాతంత్రం మనం పండుగలాగా చేసుకో వాలా? అసహజమైన, అనవసరమైన దేశ విభ జనకు ఒప్పుకొని స్వాతంత్ర భారతవానికి తాను రూపశిల్పిగా ప్రధాని పదవి, అధికారం ద్వారా హిందుస్థాన్ ను ఏలాలనే కాంగ్రెస్: పార్టీ, నెహ్రూ అత్యాశకు బలైన లక్షలాది మంది ఆత్మలు ఘోషిస్తున్నాయి. ఈ విషాద విభజ నతో చనిపోయిన వాళ్ళ ఆత్మలు మనల్ని ఇప్పటికీ అడుగుతున్న ప్రశ్న ఇదే! మీరు భారత్లో ఉండి ఆగస్టు 15న ఉత్సవంగా జరు పుతున్నారా? మేము పాకిస్తాన్లో ఉన్న హిందు పులం.. పాకిస్తాన్లో ఉన్న హిందువులకు ఆగస్టు 14 గానీ 15 గానీ విషాదమే గాని... ఉత్సవం కాదు. మా హృదయాలు ఎంతగా కృశించి పోయాయో మీరు ఎప్పు డైనా ఊహించారా? ఈ రెండు రోజులు మాకు సమస్యలను. మృత్యువును  ఎదుర్కెను  రోజులు కాని ఉత్సవాలు జరుపుకునే  రోజులు కాదు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఉర్దూ కవితారూపాలు Degree 5th sem

విశ్వశాస్త్రం అంటే ఏమిటి ?