పోస్ట్‌లు

మీరు అటామిక్ హ్యాబిట్ చదవకపోతే ఏమి జరుగుతుంది?మీరు అటామిక్ హ్యాబిట్ చదవకపోతే ఏమి జరుగుతుంది? ఎందుకు తప్పక చదవాలి

 అటామిక్ అలవాటు జేమ్స్ క్లియర్ ఒక రచయిత, వక్త మరియు వ్యాపారవేత్త, అతను వ్యక్తిగత అభివృద్ధి మరియు అలవాటు ఏర్పడటంపై దృష్టి పెడతాడు. అతను తన వెబ్‌సైట్ jamesclear.comలో వ్రాసిన అలవాట్ల అంశంపై చేసిన పనికి ప్రసిద్ధి చెందాడు. క్లియర్ పుస్తకం "అటామిక్ హ్యాబిట్స్" బెస్ట్ సెల్లర్‌గా మారింది మరియు 40కి పైగా భాషల్లోకి ఆమోదించబడింది. పుస్తకంలో, క్లియర్ మంచి అలవాట్లను నిర్మించడానికి మరియు చెడు వాటిని విచ్ఛిన్నం చేయడానికి ఒక ఫ్రేమ్‌వర్క్‌ను అందిస్తుంది. కాలక్రమేణా స్థిరంగా పునరావృతమయ్యే చిన్న మార్పులు ఒకరి జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన వివరించారు. ఫార్చ్యూన్ 500 కంపెనీల నుండి ప్రొఫెషనల్ స్పోర్ట్స్ టీమ్‌ల వరకు విస్తృతశ్రేణి ప్రేక్షకులకు అలవాట్ల అంశంపై చర్చలు మరియు వర్క్‌షాప్‌లను కూడా క్లియర్ ఇచ్చింది. అతని పని ది న్యూయార్క్ టైమ్స్, టైం మ్యాగజైన్ మరియు ఫోర్బ్స్‌తో సహా అనేక ప్రచురణలలో ప్రదర్శించబడింది. క్లియర్‌కు అథ్లెటిక్స్‌లో నేపథ్యం ఉంది, కాలేజియేట్ స్థాయిలో బేస్ బాల్ మరియు ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో పోటీ పడింది. అతను డెనిసన్ విశ్వవిద్యాలయం నుండి భౌతికశాస్త్రంలో పట్టా పొందాడు. లైఫ్ అటామి

నరుడ నేను నరుడు నేను - కాళోజి నారాయణరావు

 పాఠ్యభాగము  పాఠ్య భాగము దేని నుండి స్వేకరించ బడింది :'నరుడ నేను, నరుడ నేను' : 'నా గొడవ' పేరుతో వచ్చిన కాళోజీ సమగ్ర రచనల సంపుటి నుండి గ్రహంప బడింది. కవి : కాళోజీ నారాయణరావు జనన తేదీ: సెప్టెంబరు 9,1914వ సంవత్సరం తల్లి తండ్రుల: రమాబాయి, కాళోజీ రంగారావు విద్యాభ్యాసము:  ఈ కవి, వరంగల్ జిల్లా మడికొండలో ప్రాథమిక విద్యను, హైదరాబాద్లో ఉన్నత విద్యను, నేర్చారు : ఉద్యమ జీవితము :   కాళోజీ వివిధ సామాజిక రాజకీయ, పౌరహక్కుల ఉద్యమాల్లో కీలకపాత్రను పోషించారు. సామాజిక చైతన్యం : ఈ కవి, ఆర్యసమాజ కార్యకర్తగా, హేతువాదిగా కారుణ్యమూర్తిగా, ప్రజాస్వామ్యవాదిగా, అన్యాయాలను ఎదిరించే క్రియాశీలవాదిగా, సామాజిక చైతన్యం కోసం నిరంతర కృషి చేశాడు. కాళోజీ కవితా భూమిక : సామాజిక రాజకీయ అవ్యవస్థలను, ఎప్పటికప్పుడు సరిచేసే ప్రయత్నమే, కాళోజీ కవితకు 'భూమిక'. రచనలు : ఈయన, 1953లో 'నా గొడవ' పేరుతో తొలి సంపుటిని ప్రచురించాడు. 1968లో ఖలీల్ జిబ్రాన్ రచనను, “జీవనగీత"గా అనువాదం చేశాడు . అవార్డు:  1992లో భారత ప్రభుత్వం 'పద్మవిభూషణ్'తో' 2. ఈయనను సత్కరించింది. పలు అవార్డులు, సన్మానాలు, పురస్కా

వాగ్దాన భంగము'-ఆసూరి మరింగంటి వేంకట నరసింహాచార్యులు. Degree 4th sem Telugu syllabus

 పాఠ్యభాగము: 'వాగ్దాన భంగము' దేని నుండి గ్రహింపబడింది .'తాలంక నందినీ పరిణయము'లోని చతుర్ధాశ్వాసం.నుండి గ్రహింపబడింది. కవి : ఆసూరి మరింగంటి వేంకట నరసింహాచార్యులు. కాలము : క్రీ.శ. 1817-1880 ల మధ్యకాలంలో జీవించాడు. కవిగారి రచనలు . : తాలాంక నందినీ పరిణయము', 'ఇందిరాల భాగవతము (యక్షగానం) కవిగారి తండ్రి : కవి గారి తండ్రి "భావనాచార్యులు”, తన తండ్రి. మహా ప్రతిభావంతుడని, వేదాంత శాస్త్ర నిష్ణాతుడని, ఈ కవి స్వయంగా చెప్పుకున్నాడు. కవిగారి నివాసము ఈ కవి తన చరమ దశలో నల్లగొండ జిల్లా కనగల్లులో జీవించాడు. ఈయన బ్రతుకుదెరువు కోసం, వేర్వేరు ప్రాంతాల్లో నివసించాడని తెలుస్తోంది. కవిగారి జీవన విధానము : కవిగారితో పాటు ఈ వంశీయులు, తెలంగాణలో ఆచార్య పీఠం పొంది, శిష్యులతో సంచారం చేస్తూ ధార్మిక చింతనను మేల్కొల్పారు.   పాఠ్యభాగ సందర్భం :   తాలంకుడు' అంటే బలరాముడు. బలరాముని కూతురు శశిరేఖ. బలరాముని చెల్లెలు సుభద్ర. ఈమె అర్జునునికి భార్య, సుభద్రార్జునుల పుత్రుడు 'అభిమన్యుడు',' శశిరేఖా, అభిమన్యులు, మేనత్త మేనమామల బిడ్డలు. చిన్నప్పటి నుండి వారిద్దరికీ ప్రేమ చిగురించింది. తల్లిదం

నారద గానమాత్సర్యం - పింగళి సూరన degree 4 th sem Telugu

1. నారద గానమాత్సర్యం- పింగళి సూరన(కలాపూర్ణోదయం - ద్వియశ్వస్వ నుండి) . కవి పరిచయం పాఠం : 'నారద గానమాత్సర్యం'  దేని నుండి గ్రహింపబడింది. కళాపూర్ణోదయము' - ద్వియశ్వాస నుండి : కవి: 'పింగళి సూరన కాలము: 16వ శతాబ్దం. సూరన నంద్యాల పాలించిన , కృష్ణoరాజ ఆస్థానకవి.  క్రీ.శ.1532-1583 మధ్య జీవించారు. అంకితం : సూరన కళాపూర్ణోదయ కావ్యాన్ని  కృష్ణoరాజుకు అంకితం  ఇచ్చాడని తెలుస్తోంది. కవి రచనలు : సూరన 1) గరుడ పురాణం, 2) రాఘవ పాండవ్యం, 3) ప్రభావతి ప్రద్యుమ్నం, 4) కళాపూర్ణోదయం అనే ఆయన నాలుగు పుస్తకాలు రాశారు. కళాపూర్ణోదయం ప్రత్యేకత : కళాపూర్ణోదయం, ఒక కల్పిత కథ. ఈ కథ,  ఏ పురాణం లేదు .మరియు ప్రత్యేకమైన కల్పిత కథలను అమలు చేయడం వాటిని పోషించడంలో , నూతన సత్వాన్ని సూరన సాధించాడు. పాఠ్యభాగ  సందర్భం  నారద మహర్షి కృష్ణుడు  వద్దను , ఆయన రాణుల నుండి సత్యభామ, జాంబవతి మరియు రుక్మిణుల వద్దనూ,సంగీత విద్య నేర్చి పరిపూర్ణుడయ్యాడు . నారదుడు శిశ్యుడైన   మణికంధరుడు,   ద్వారకకు కృష్ణుడు వచ్చినప్పుడు నారదుని వీణను మోస్తూ, నారదుని  వెంట వెళ్లిన కలభాషిణి అనే ద్వారకా నగరంలోని వేశ్యయూ కూడా, కృష్ణుని దయతో సంగీత రహస్య

భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు

 అధికార భాషా అధికార భాషా వివాదం హిందీ వ్యతిరేక రూపం తీసుకొనడం వలన చాలా తీవ్రమయింది. దేశంలో హిందీ మాట్లాడే ప్రాంతాలు, హిందీ మాట్లాడని ప్రాంతాల మధ్య ఘర్షణ సృష్టించే ధోరణి ప్రబలింది. వివాదం జాతీయ భాషా సమస్యపై కాదు. అంటే కొంతకాలం తరువాత భారతీయులందరు ఒక భాషను ఆమోదించాలని, భారత జాతీయతా గుర్తింపుకి ఒక జాతీయభాష అవసరం అనే ఆలోచన జాతీయ నాయకత్వంలోని అత్యధిక మెజారిటీచే గతంలోనే తిరస్కరించబడింది. భారతదేశం బహు భాషల దేశం. అది అలాగే కొనసాగాలి. జాతీయోద్యమం తన సైద్ధాంతిక రాజకీయ కార్యకలాపాల్ని వివిధ ప్రాంతీయ భాషలలో నిర్వహించింది. ఉన్నత విద్య, పరిపాలన, కోర్టు వ్యవహారాలు అన్ని కూడా ఇంగ్లీషుని తొలగించి మాతృ భాష మాధ్యమంగా జరగాలన్నది జాతీయోద్యమం డిమాండ్. ఈ అభిప్రాయాన్ని 1937లో నెహ్రూ ఇలా స్పష్టం చేశాడు. 'మన గొప్ప ప్రాంతీయ భాషలు సంపద్వంతమైన వారసత్వం గత ప్రాచీన భాషలు, ప్రతి ప్రాంతీయ భాష లక్షలాది ప్రజలు మాట్లాడే భాష, ప్రతి భాష సాధారణ ప్రజల ఉన్నత వర్గాల జీవితంతో సంస్కృతితో ఆలోచనలతో గాఢంగా పెనవేసుకొన్న భాష, సాధారణ ప్రజలు, మాతృ భాషా మాధ్యమం ద్వారానే విద్యాపరంగా సాంస్కృతికంగా అభివృద్ధి చెందగలుగుతారు. కాబట్టి మనం ప

డెడ్ సీ అంటే ఏమిటి ?

 మిత్రులారా ఇప్పుడు నేను మీకు డెడ్ సీ గురించి వివరించబోతున్నాను కాబట్టి ఆ వివరాల్లో కొన్నింటిని మాకు తెలియజేయండి? జోర్డాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య 80 కి.మీ. పొడవైన ఉప్పునీటి సరస్సును 'డెడ్ సీ' అంటారు. ఇది 16 కి.మీ. వెడల్పు వరకు విస్తరించండి. ఈ డెడ్ సీలో సాధారణ మహాసముద్రాల కంటే 9 రెట్లు ఎక్కువ ఉప్పు ఉంటుంది. అందుచేత ఏ ప్రాణి కూడా అందులో నివసించలేదు. జోర్డాన్ నుండి అనేక నదీ ప్రవాహాల ద్వారా ప్రతిరోజూ మిలియన్ల టన్నుల మంచినీరు ప్రవహిస్తున్నప్పటికీ, సముద్రపు ఉప్పు సాంద్రతలో ఎటువంటి మార్పు లేదు. కారణం ఈ డెడ్ సీ నుంచి నీరు బయటకు వెళ్లే అవకాశం లేకపోవడమే. ఎండ తీవ్రతకు ఉప్పును వదిలి నిత్యం నీరు కారుతోంది. దీని అర్థం మృత సముద్రం సాంద్రత చాలా పెరుగుతుందని కాదు. అందులోకి దూకి మునిగిపోతామేమోనని భయం ఇటీవల వరకు పర్యాటక కేంద్రంగా ఉన్న దీని నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. భూగోళంలోని అత్యంత లోతైన ప్రాంతంలోకి నీరు తగ్గుముఖం పట్టడంతో సరస్సు మరింత తగ్గుముఖం పడుతోంది. దీంతో భూగర్భజలాలు కూడా కలుషితమై ఉప్పునీటి కాల్వలుగా మారుతున్నాయి. 1980లో, ఇజ్రాయెల్ మృత సముద్రాన్ని సంరక్షించడానికి ఒక పెద్ద ప్రాజె

విశ్వ విజేత అలెగ్జాండర్

చిత్రం
క్రీస్తుపూర్వం 356-336 అలెగ్జాండర్ బాల్యం మరియు యవ్వనం విశ్వవిజేతగా గణుతికెక్కిన అలెగ్జాండర్ పిన్నవయసులోనే తనువు చాలించాడు. అతని జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలన్నీ ఇరవై ఏళ్ళ వయసు నుంచి ప్రారంభమై, అతని ముప్పయ్ రెండో సంవత్సరంలో ముగిసిపోయాయి. అలెగ్జాండర్ తన ముప్పయ్ రెండేళ్ళ జీవితంలో కేవలం పన్నెండేళ్ళ పాటు వీరోచితకార్యాలతో పరిపాలన చేశాడు. ఒక మనిషి జీవిత కాలంలో పన్నెండేళ్ళు అంటే చాలా స్వల్ప కాలమే. ఆ స్వల్ప వ్యవధిలో అలెగ్జాండర్ ఎన్నో సాహసవంతమైన, ప్రేమ పూరిత అంకాలను నిర్వహించాడు. వాటికారణంగానే అతను ఎంతో గొప్పపేరు, కీర్తి ప్రతిష్ఠల్ని పొందాడు. అందుకే ప్రపంచం మొత్తం అతని విజయ గాధలను చదువుతోంది. అలెగ్జాండర్ విజయం వెనుకనున్న రహస్యం అతని వ్యక్తిత్వం. తనలోని మానసిక శక్తిని, శారీరక ఆకర్షణలను కలగలిపి ఎదుటివారి మీద ప్రయోగించేవాడు. అలెగ్జాండర్ పనితీరు వుండటమే కాదు మంచి క్రీడాకారుడు కూడా. ప్రతి విషయంలోనూ ఆసక్తి ఎక్కువగా చూపించేవాడు. ప్రశాంతంగా అన్నీ తెలుసుకుంటూ అత్యవసర పరిస్థితుల్లో జాగ్రత్తగా, ముందు చూపుని ప్రదర్శించూ, తెలివిగా వ్యవహరించేవాడు. అతనికి బాగా నమ్మకస్తులు కొందరు వుండేవారు. తనతో సంబంధాలు కలవాళ్ళ