పంద్రాగస్టు పండుగన ? విషాదమా ?
గంగాయునది. తీరం లోనూ గానది తీరమే కాదు, సనాతన ధర్మం, సంస్కృతి విక సించింది. సింధు, ముల్తాన్ వంటి ప్రదేశాలలో మన వేదాలు రాశారు. పాకిస్తాన్ హిందువు లకు కూడా పవిత్రమైనదే కానీ, దురదృష్టవశాత్తు 1947లో వాటిని మనం కోల్పోయాం. ముందుచూపు లేకపోవడం వల్లనో, ముస్లిం లీగ్ బెదిరింపు తలొగ్గడం వల్లనో, మత ప్రాతిపదికన దేశాన్ని విభజించుకున్నాం. ఈ దేశ విభజన భారత చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే మానవత్వానికి మాయని మచ్చ.. అభిప్రాయం అఖండ భారతన్ను సమర్థిస్తూనే. పాకిస్తాన్లో ఉన్న మైనారిటీలను పూర్తిగా వదిలివే యమని, ఆపత్కాలంలో ఆదుకుంటామని విభజన సమయంలో గాంధీ, నెహ్రూ లాంటి కాంగ్రెస్ నాయకులు వారికి హామీలు ఇచ్చా రు. అంతకుముందు ఇదే కాంగ్రెస్ నాయకు. అనేక తీర్మానాల ద్వారా అఖండ హిందు స్థాన్ విభజన జరగదని హామీ ఇచ్చారు. భారత జాతీయ కాంగ్రెస్ చారిత్రాత్మక మహా సభలు 1929 - 30లో లాహోర్లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగాయి. డిసెంబర్ 31న ఆయన మన దేశ ప్రజల చేత సంపూర్ణ స్వాతం త్ర ప్రతిజ్ఞ చేయించాడు. ఆ జాతీయ లక్ష్యం పట్ల నిబద్దతకు పావన రావీనది జలాలే సాక్షాలు. 1940లో ముస్లిం లీగ్ పాకిస్తాన్ ఏర్పాటు తీర్మానాన్ని తమ సమావేశాల్లో ఆమోదించిం